వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ 49 రోజుల హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. భక్తుల కానుకల ద్వారా రూ.3,52,47,662 నగదు, 114 గ్రాముల మిశ్రమ బంగారం, 3.9 కిలోల మిశ్రమ వెండి సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.
హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆదాయం స్వామివారి ఖజానాకు చేరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.
Comments
Loading comments...

