Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో PRTU భవనం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 7:14 PM వనపర్తిGeneral
ఆత్మకూరులో PRTU భవనం ప్రారంభం - Udayam
ఆత్మకూరు మండల శాఖ పీఆర్‌టీయూ-టీఎస్‌ సంఘ భవనాన్ని ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రహమతుల్లా, మాజీ ఎంపీపీలు, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...