వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ-సంజీవనితో మెరుగైన వైద్యం

దూర ప్రాంత రోగులకు వైద్య నిపుణుల సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఈ-సంజీవని’ని అమలు చేస్తోంది. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల ద్వారా నిపుణులతో మాట్లాడి ఉచితంగా వైద్యం పొందవచ్చు.
గతేడాది నుంచి జిల్లాలో 54 వేలకు పైగా రోగులు ఈ సేవలు వినియోగించుకున్నారు. స్థానిక కేంద్రాల ద్వారా ప్రత్యేక వైద్యులతో వీడియో కాల్లో మాట్లాడి మందులు పొందవచ్చని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...