వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులు, డిప్యూటీ హెచ్ఈఓ రఫి పిలుపునిచ్చారు, నేత్రదాన పక్షోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు 25-సెప్టెంబర్ 8 వరకు పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు.
దేశంలో 68 లక్షల మంది కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్నారని, 2 లక్షల మంది మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. మరణించిన 6 గంటల్లో నేత్రాలు సేకరించాలని సూచించారు.
Comments
Loading comments...

