వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రెంట్ ముడిచమురు ధరలు బ్యారెల్కు 80 డాలర్లను దాటడంతో శుక్రవారం రూపాయి డాలర్తో పోలిస్తే 6 పైసలు బలహీనపడి రూ.95.28 వద్ద ప్రారంభమైంది. గత సెషన్లో ఇది రూ.95.22 వద్ద ముగిసింది.
హోర్ముజ్ జలసంధిపై అనిశ్చితి, ముడిచమురు ధరల పెరుగుదలతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. కరెన్సీ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ ఇటీవల మార్కెట్లో జోక్యం చేసుకుంటోందని విశ్లేషకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...
