వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలకు సత్వర, పారదర్శక పరిష్కారం అందించడమే పోలీసు శాఖ లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో వినతులు స్వీకరించారు.
ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం విచారించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
Comments
Loading comments...

