వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 10వ ఎడిషన్ థీమ్ 'స్కేల్ విత్ అవుట్ బౌండరీస్'ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆవిష్కరించారు. ఈ సదస్సు అక్టోబర్ 7 నుంచి 10 వరకు న్యూఢిల్లీలో జరగనుంది.
దేశీయ సాంకేతికతలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే భారత్ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ వేదికగా 5G, 6G, ఏఐ (AI), శాటిలైట్ కమ్యూనికేషన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శించనున్నారు.
Comments
Loading comments...
