వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు సంప్రదాయ వరిసాగును విడిచి ఆయిల్ పామ్ సాగు చేపట్టారు. సురభి రవీందర్ రావు 10 ఎకరాలు, సురభి సంతోష్ రావు 9 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ పంటను పరిశీలించి రైతులను అభినందించారు.
దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.
Comments
Loading comments...

