Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండలంలో చికిత్స పొందుతూ ఒకరు మృతి

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 6:31 PM రాజన్న సిరిసిల్లGeneral
ఇల్లంతకుంట మండలంలో చికిత్స పొందుతూ ఒకరు మృతి - Udayam
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో చింతకింది భూమయ్య అనే వ్యక్తి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈనెల 14న ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారమందు మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శనివారం 15 ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Comments

G
Loading comments...