వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు విమానాశ్రయంలో నోటిలో బంగారు క్యాప్సూల్స్ దాచుకుని తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద సుమారు 82 గ్రాముల బంగారం గుర్తించారు.
దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన ప్రయాణికుడిని అనుమానాస్పదంగా గుర్తించి తనిఖీ చేయగా బంగారం బయటపడింది. తదుపరి విచారణ కోసం అతడిని పోలీసులకు అప్పగించారు.
Comments
Loading comments...

