వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల, కర్నూలు నగరాల్లోని బఫర్ జోన్లు, కాల్వల వెంట అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జలవనరుల శాఖ అధికారులు సర్వే చేసి రెడ్ మార్క్ విధించినా, పురపాలక అధికారులు, కుడా అనుమతులు మంజూరు చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నంద్యాల చామకాల్వ తీరంలో మూడు వందల ఇళ్లు, కర్నూలు కల్లూరు హంద్రీ పరిధిలో భవనాలకు అక్రమంగా అనుమతులిచ్చినట్లు స్పష్టమవుతోంది.
Comments
Loading comments...

