వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐటీ మద్రాస్, ఎస్బీఐ ఫౌండేషన్ కలిసి పారా అథ్లెట్ స్పోర్ట్స్ స్కాలర్షిప్ కార్యక్రమం రెండో దశను ప్రారంభించాయి. ఎంపికైన 80 మంది పారా అథ్లెట్లకు ఏడాది పాటు నెలకు రూ.40 వేల చొప్పున స్కాలర్షిప్తో పాటు స్పోర్ట్స్ సైన్స్, పోషకాహార మార్గదర్శకాలు అందిస్తారు.
దరఖాస్తులకు ఆగస్టు 9 వరకు అవకాశం ఉండగా, అర్హతలు కలిగిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...
