వార్తలకు తిరిగి వెళ్లండి

మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా యువతలో అవగాహన కల్పించేందుకు నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 30న ఉదయం 6 గంటలకు కల్వకుర్తి పట్టణంలో సిపిఎం కాలేజ్ నుంచి “1st 2K RUN – SAY NO TO DRUGS” నిర్వహించనున్నారు.
ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ 2కే రన్ లో 14 ఏళ్లలోపు బాలబాలికలు హాజరుకావాలని వారు తెలిపారు.
Comments
Loading comments...

