వార్తలకు తిరిగి వెళ్లండి
ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

Photo Gallery
హైదరాబాద్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనిరుధ్ (20) అనే విద్యార్థి హాస్టల్ భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో క్యాంపస్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుధ్ ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Loading comments...