Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రక్తదానం

Follow Udayam on Google
sreekanth patel Aug 26, 2026 12:19 PM మహబూబ్‌నగర్General
ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రక్తదానం - Udayam
మహబూబ్‌నగర్ మోతీనగర్‌లోని మజీద్ ఈ సాద్‌లో ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...