వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో నేరాలు, రోడ్డు ప్రమాదాల దర్యాప్తులో ‘ఈ-సాక్ష్య’ యాప్ కీలకంగా మారుతోంది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో ఘటనా స్థలాల ఫొటోలు, వీడియోలను పోలీసులు డిజిటల్గా నమోదు చేస్తున్నారు.
లొకేషన్, సమయంతో సాక్ష్యాలను క్లౌడ్లో భద్రపరుస్తున్నారు. దీంతో తారుమారు కాకుండా సాక్ష్యాలు పోలీస్ స్టేషన్లు, కోర్టులకు ఆన్లైన్లో నేరుగా అందుబాటులో ఉంటున్నాయి.
Comments
Loading comments...

