వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ నెల 3 న విజయనగరం జిల్లాకు రానున్నారు.
ఇందులో భాగంగా ఆరోజు ఉదయం 8.10 గంటలకు భోగాపురంలోని ASR ఆంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. 8.20గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9.10 గంటలకు విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్కు చేరుకుంటారని జిల్లా అధికారులు తెలిపారు.ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు
Comments
Loading comments...

