Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 27 న గిరిజన వర్సిటీలో తెలుగు బాషా దినోత్సవం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 25, 2026 7:14 AM విజయనగరంGeneral
ఈ నెల 27 న గిరిజన వర్సిటీలో తెలుగు బాషా దినోత్సవం - Udayam
ఈ నెల 27న గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా విజయనగరం లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 'తెలుగు భాషా దినోత్సవం' నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్‌ VC ప్రొఫెసర్‌ టి.శ్రీనివాసన్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం వీటికి సంభందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు కళారత్న పురస్కార గ్రహీత, ఏపీ సాహిత్య అకాడమీ పూర్వ సభ్యులు కత్తిమండ ప్రతాప్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారని తెలిపారు.

Comments

G
Loading comments...