Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 12న జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 8:05 PM విజయనగరంGeneral
ఈ నెల 12న జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ - Udayam
ఈ నెల 12న విజయనగరం జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు సివిల్‌ జడ్డి ఎ. కృష్ణ ప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ అదాలత్‌లో వివిధ కేటగిరీలకు చెందిన కేసులను పరిష్కరించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసులను స్నేహపూర్వకంగా, పరస్పర అంగీకారంతో, సత్వరంగా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కక్షిదారులు సమయం, వ్యయాన్ని ఆదా చేసుకోవచ్చన్నారు.

Comments

G
Loading comments...