Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నేల 8 న ఇందిరా పార్క్ వద్ద రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ధర్నా

Follow Udayam on Google
Jaipal Sep 05, 2026 7:33 PM నాగర్ కర్నూల్General
ఈ నేల 8 న ఇందిరా పార్క్ వద్ద రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ధర్నా - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈ నెల 8న ఇందిరాపార్క్ వద్ద రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ధర్నా “హలో రెడ్డి.. చలో ఇందిరా పార్క్” నినాదంతో భారీ ఆందోళన రూ.1000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ రెడ్డి కార్పొరేషన్‌కు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని విజ్ఞప్తి అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఈ డబ్లు ఎస్, రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్

Comments

G
Loading comments...