వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాయతీ, ధైర్యం, విలువలు కలిగిన నాయకులను గుర్తించడంలో సాయం చేయాలని పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ పౌరులను కోరారు. ఈ మేరకు ఎక్స్లో వీడియో పోస్టు చేశారు.
దేశాభివృద్ధికి విద్య, సరైన రాజకీయ నాయకత్వం అవసరమని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి గౌరవప్రదమైన దేశంగా ఎదగాలంటే నాయకుల ఎంపిక విధానంలో మార్పు అవసరమని అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

