వార్తలకు తిరిగి వెళ్లండి
చట్టబద్ధంగానే పని చేశా.. కోర్టుల్లోనే పోరాడతా: రంగనాథ్

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తనపై ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులు భూ కబ్జాదారులే వేశారని అన్నారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేశానని చెప్పారు.
లోతుకుంట భూమి వివాదంలో ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు చర్యలు తీసుకున్నామని, అన్ని కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...