వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్లో జరిగిన పాంచజన్య సభలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత భావోద్వేగానికి గురయ్యారు. తనను తిహాడ్ జైలులో పెట్టడంలో ప్రశాంత్రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు.
ప్రశాంత్రెడ్డి తమ మధ్య చిచ్చుపెట్టారని, ఆయనను మాత్రం క్షమించనని కవిత అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయకున్నా ఈడీ, సీబీఐ వేధింపులకు గురయ్యానని కవిత పేర్కొన్నారు.
Comments
Loading comments...

