వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, పెండింగ్ బకాయిలు చెల్లించి పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ-టీఎస్ హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తోంది. దీనికి నల్లబెల్లి ఉపాధ్యాయులు తరలివెళ్లారు.
మండల అధ్యక్షుడు ఉడుత రాజేందర్, ప్రధాన కార్యదర్శి బానోతు కృష్ణతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు, పలువురు ఉపాధ్యాయులు మహాధర్నాలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

