వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ సీపీ రమేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఐటీ సంస్థలు, విద్యాసంస్థలు ఉద్యోగులను సాయంత్రం 3:30 గంటల నుంచే దశలవారీగా పంపాలని కోరారు.
అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా యాజమాన్యాలు సహకరించాలని సూచించారు. ఉద్యోగులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలను నివారించేలా తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.
Comments
Loading comments...

