వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ, ఫార్మా తర్వాత హైదరాబాద్ ఇప్పుడు డేటా సెంటర్లకు కేంద్రంగా మారుతోంది. ముఖ్యంగా చందన్వెల్లి ప్రాంతంలో మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థల భారీ పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది.
భవిష్యత్తులో ముచ్చర్ల, మహేశ్వరం ప్రాంతాలు సైతం అభివృద్ధి చెంది హైదరాబాద్ మరో సింగపూర్లా మారడం ఖాయం.
Comments
Loading comments...

