వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి వర్షానికే హైదరాబాద్ నగరం అతలాకుతలం కావడంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత, ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లే నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారని ఆయన విమర్శించారు. కనీస సమీక్షలు చేయకుండా ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలనలోని పకడ్బందీ ప్రణాళికలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ దుస్థితి నెలకొందని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

