Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

Follow Udayam on Google
Harika Aug 22, 2026 2:21 PM మహబూబాబాద్ General
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య - Udayam
మహబూబాబాద్‌లో భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో గుగులోత్‌ సుధాకర్‌ (37) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సీపీఎం గుడిసెల వద్ద ఈ ఘటన జరిగింది. తండ్రి భోజ్య ఫిర్యాదు మేరకు టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...