Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రోజుల్లో వంద కోట్ల వసూళ్లు

Follow Udayam on Google
రాజేష్ Aug 16, 2026 5:06 PM వినోదంవినోదం
రెండు రోజుల్లో వంద కోట్ల వసూళ్లు - Udayam
సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామా ఓవర్సీస్‌లోనూ ఆదరణ పొందుతోంది. ఇప్పటికే మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ సాధించినట్లు చిత్రబృందం తెలిపింది.

Comments

G
Loading comments...