Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుండీలను చోరీ కి పాల్పడిన వ్యక్తికి రిమాండ్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 02, 2026 6:18 PM విశాఖపట్నంGeneral
హుండీలను చోరీ కి పాల్పడిన వ్యక్తికి రిమాండ్ - Udayam
విశాఖ ఆలయాల్లో హుండీలతో పాటు వస్తువులను దొంగలించిన ఒక వ్యక్తిని రిమాండ్ కు తరలించగా, మరో ఇద్దరిని జువైనల్ హోమ్ కు తరలించినట్టు క్రైం ఏసీపీ ఏ.వెంకట్రావు తెలిపారు. నిందితులు రంగిరాజు వీధికు చెందిన పవన్ కళ్యాణ్ తో పాటు ఇద్దరు బాలురు ఈ నేరాలకు పాల్పడినట్టు గుర్తించామన్నారు. వీరి వద్ద నుంచి రూ. 15000 నగదు, శఠగోపం, వెండి పంచపాత్ర, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Comments

G
Loading comments...