వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సబ్స్టేషన్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ఘటనలో బస్సు కుడివైపు వ్యూ మిర్రర్ ధ్వంసమవ్వగా, ఓ మహిళా ప్రయాణికురాలికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

