వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలోని సోనోవిజన్ షోరూమ్లో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దొంగలు దుకాణం తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు.
ఈ ఘోరంలో దాదాపు రూ.కోటి విలువైన వందకు పైగా ఖరీదైన సెల్ఫోన్లను దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

