వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో క్యూనెట్ పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని, భారీ లాభాల ఆశ చూపి ఒక్కొక్కరి వద్ద రూ.5 నుంచి రూ.10 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు.
నిందితుల నుంచి కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసంపై మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు.
Comments
Loading comments...

