Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్యకు బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
DILIPREDDY Aug 04, 2026 1:54 PM నిర్మల్ General
హత్యకు బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి - Udayam
కొల్లాపూర్ కోర్టు, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన న్యాయవాది శ్రీ బి. మల్లయ్య గారి దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ హత్యకు బాధ్యులైన నిందితులపై సంబంధిత పోలీసు అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఈ విషాదకర ఘటనకు నిరసనగా మరియు దివంగత న్యాయవాది శ్రీ బి. మల్లయ్య గారికి నిర్మల్ బార్ అసోసియేషన్ సభ్యులందరూ సంతాప సభ నిర్వహించి కోర్టు విధులను బహిష్కరించారు.

Comments

G
Loading comments...