వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ రషీద్ హత్య కేసులో ముగ్గురు నిందితులు నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. గతంలో హైకోర్టు బెయిల్ రద్దు చేయడంతో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అయితే హైకోర్టు ఆదేశాలను పాటించాలని సుప్రీంకోర్టు సూచించడంతో ముగ్గురు నిందితులు కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం.
Comments
Loading comments...

