వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాలలో 21 మంది బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ అందించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాయి తెలిపారు.
14-15 ఏళ్లలోపు బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నిరోధానికి ఈ టీకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహిస్తున్న టీకా కార్యక్రమంపై ప్రజలు అవగాహన పొందాలని కోరారు.
Comments
Loading comments...
