Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లర్లకే పరిమితమైన డబుల్‌ బెడ్రూం ఇళ్లు

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 12:15 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
పిల్లర్లకే పరిమితమైన డబుల్‌ బెడ్రూం ఇళ్లు - Udayam
మామిళ్లవారిగూడెంలో గత ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్నా పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో ప్రజాధనం వృథా అవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ తీసుకుని నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...