వార్తలకు తిరిగి వెళ్లండి

హోన్నాజిపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు.
గ్రామ సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

