వార్తలకు తిరిగి వెళ్లండి

హెూంగార్డుగా పని చేసి,ఇటీవల రిటైర్ ఐన హెూంగార్డు చిట్టినాయుడుకి చేయూతను అందించేందుకు హోంగార్డు సిబ్బంది ప్రోగు చేసిన ఒక్క రోజు అలవెన్సు రూ.3,69,300/-ల చెక్ ను జిల్లా ఎస్పీ ఎఆర్.దామోదర్ మంగళవారం అందజేసారు
పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవసాత్తు లేదా అనారోగ్యంతో మరణించిన,రిటైరైన హెూంగార్డు కుటుంబాలను ఆదుకొనేందుకు ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు మొత్తాన్ని ప్రోగు చేసి,చేయూతగా అందజేయడం అభినందనీయమన్నారు.
Comments
Loading comments...

