Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

25 ఏళ్ల సేవలకు రాజోలు వాసికి ఘన సత్కారం

Follow Udayam on Google
Harika Sep 01, 2026 6:19 PM జోగులాంబ గద్వాల్ General
25 ఏళ్ల సేవలకు రాజోలు వాసికి ఘన సత్కారం - Udayam
రాజోలి గ్రామానికి చెందిన షేక్‌ చాంద్‌ పాషాను బిట్స్‌ పిలానీ దుబాయ్‌ క్యాంపస్‌ ఘనంగా సత్కరించింది. 1999 సెప్టెంబర్‌ 1న పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌గా చేరిన ఆయన 25 ఏళ్లుగా అంకితభావంతో సేవలందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన సంస్థ ‘25 ఇయర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ కార్యక్రమంలో సత్కరించింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు.

Comments

G
Loading comments...