Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హొన్నాజిపేట్‌ VDC చైర్మన్‌గా శ్రీ కచ్చూ ప్రశాంత్‌ ఏకగ్రీవ ఎన్నిక

Follow Udayam on Google
మధుప్రియ Aug 11, 2026 1:14 PM నిజామాబాద్General
హొన్నాజిపేట్‌ VDC చైర్మన్‌గా శ్రీ కచ్చూ  ప్రశాంత్‌ ఏకగ్రీవ ఎన్నిక - Udayam
హొన్నాజిపేట్‌ గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) చైర్మన్‌గా శ్రీ కచ్చూ ప్రశాంత్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, గ్రామంలో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారం, ప్రజలకు అందుబాటులో ఉండేలా VDC ద్వారా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నూతన విడిసి సభ్యులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...