Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హంద్రీనీవా కాలవలో గల్లంతైన మృతదేహం లభ్యం

Follow Udayam on Google
Mohammad Aug 14, 2026 4:34 PM అనంతపురంGeneral
హంద్రీనీవా కాలవలో గల్లంతైన మృతదేహం లభ్యం - Udayam
ఉరవకొండ మండలం లత్తవరం గ్రామ వద్ద గురువారం సాయంకాలం హంద్రీనీవా కాలవలో గల్లంతైన క్రిష్టిపాడు గోవిందు మృతదేహం శుక్రవారం లభ్యమయింది. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి కౌకుంట్ల గ్రామం వద్ద లభ్యమైన మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...