వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖపట్నం రైల్వే స్టేడియంలో ఈదురుగాలుల ధాటికి 50 అడుగుల హైమాస్ట్ లైట్ కుప్పకూలింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్యాలరీ వైపు లైట్ పడిపోయినా, ఆ సమయంలో అక్కడ కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Comments
Loading comments...

