వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి దేవాలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, బోర్డు చైర్మన్, సభ్యులకు నోటీసులు జారీ చేసింది.
ఆలయ బోర్డుల్లో ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వకూడదని పిటిషనర్ కోరారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖ, సంబంధిత అధికారులను ధర్మాసనం ఆదేశించింది.
Comments
Loading comments...
