వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉచిత పథకాల అమలుపై హైకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
రైతుబంధు వంటి పథకాలతో ఆర్థికంగా బలమైన వారు కూడా లబ్ధి పొందుతున్నారని కోర్టు పేర్కొంది. అర్హులైన వారికి మాత్రమే పథకాలు, చదువుకునే వారికి ఫీజు సాయం అందించాలని సూచించింది. ఉచిత పథకాల భారం భవిష్యత్ తరాలపై ఎలా ఉంటుందో ప్రభుత్వాలు ఆలోచించాలని వ్యాఖ్యానించింది.
Comments
Loading comments...
