Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముండేపై హైకోర్టు ఆగ్రహం మరుసటి రోజే తనిఖీలు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 12, 2026 7:20 PM ఆల్ ఇండియా జాతీయ
ముండేపై హైకోర్టు ఆగ్రహం మరుసటి రోజే తనిఖీలు - Udayam
మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్‌ తుకారాం ముండే తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే.. ఆయన బృందం కోర్టు క్యాంటీన్‌ను తనిఖీ చేసింది. ఈ తనిఖీలు కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో జరిగాయి. 2005 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ముండే.. మూడు నెలల్లో పలురెస్టారెంట్లు, హోటళ్లు, డెయిరీల లైసెన్సులు రద్దు చేశారు. కఠిన వైఖరితో ఆయనకు 20 ఏళ్లలో 25కుపైగా బదిలీలు జరిగాయి.

Comments

G
Loading comments...