వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా విశాఖలోని బుచ్చిరాజుపాలెంలో 95.25 మి.మీ వర్షపాతం నమోదైంది.
రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...
