వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాచల్ప్రదేశ్లో రుతుపవనాలు తీవ్రం కావడంతో రానున్న 4 రోజులు అత్యంత కీలకమని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ జారీ చేసింది.
కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రవ్యాప్తంగా 108 రోడ్లు మూసుకుపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
Comments
Loading comments...
