వార్తలకు తిరిగి వెళ్లండి

వరదల్లో కొట్టుకుపోయి తీవ్రంగా గాయపడిన 53 ఏళ్ల ఆడ ఏనుగు జాయ్మతిని అత్యవసర వైద్యం కోసం గుజరాత్లోని వంతారా ఏనుగుల ఆస్పత్రికి ఎయిర్లిఫ్ట్ చేయనున్నారు.
కన్ను దెబ్బతినడంతోపాటు శరీరంపై తీవ్ర గాయాలున్నట్లు వంతారా ప్రతినిధులు తెలిపారు. ఈశాన్యంలో అత్యవసర వన్యప్రాణి వైద్యం కోసం అస్సాంలో మూడు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు వంతారా ముందుకొచ్చింది.
Comments
Loading comments...

