వార్తలకు తిరిగి వెళ్లండి

కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐకేపీ సిబ్బందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. వైద్య సిబ్బంది రక్తపోటు, మధుమేహం తదితర అంటురాని వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేసి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు.
ఆరోగ్య పరిరక్షణ, సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

